Monday, August 6, 2012

వరు డశుభమును బల్కె వివాహ వేళ.!!!

తిరుపతి నగరముననేటి దినమునందు
పెళ్లిమద్యలో విద్యుత్తు వెళ్లిపోగ
వలదుపెళ్ళని భీష్మించి నలిగెనంట
వరు డశుభమును బల్కె వివాహ వేళ!!!

(నేడు టీవిలో వచ్చిన వార్తయిది శ్రీనివాస మంగాపురంలో జరిగిన ఘటన)

 (శంకరాభరణం  బ్లాగులో 03-08-2012 నాటి  సమస్యా పూరణ-782 లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)

No comments:

Post a Comment