Monday, May 5, 2014

ప్రజలు రోదింత్రు నూత్నసంవత్సరమున!!!

నీతి తప్పినా , మాటలు నీటి మూట
లైన, కష్టాలు పెరిగినా ,పైన పిడుగు
పడిన భరియింత్రు ,దొంగలే ప్రభువులైన
ప్రజలు రోదింత్రు నూత్నసంవత్సరమున!!!

(శంకరాభరణం  బ్లాగులో 01-01-2014 నాటి  సమస్యా పూరణ-   1280లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు)  

No comments:

Post a Comment