Thursday, April 28, 2011

నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నుని నిన్నున్!

ధనమే పరమావదిగా
జనులను హింసించ, మిమ్ము , జగదీశ్వరుడే
దునుమును, మీరే డున్నను,
నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నుని నిన్నున్! 
(శంకరాభరణం  బ్లాగు లో16-04 -2011 నాటి  సమస్యా పూరణ-287లోఇచ్చిన సమస్యకు చేసిన పూరణ.తోటి మిత్రుల పూరణలు బ్లాగులో వీక్షించవచ్చు. )   
 

  

  

No comments:

Post a Comment